దిగొచ్చిన స్విగ్గీ యాజమాన్యం

51చూసినవారు
దిగొచ్చిన స్విగ్గీ యాజమాన్యం
ఏపీలో ఈ నెల 14 నుంచి స్విగ్గీ బహిష్కరిస్తామని హెచ్చరికతో యాజమాన్యం దిగొచ్చింది. ఏపీ హోటల్ అసొసియేషన్ ప్రతినిధులతో విజయవాడలో గురువారం అత్యవసర భేటీ నిర్వహించింది. స్విగ్గీ నిబంధనలు నష్టదాయకంగా ఉన్నాయని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపణలు చేశారు. జీరో కమిషన్ పెట్టి ఇప్పుడు 30 శాతానికి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్విగ్గీ జాతీయ నాయకులు హోటల్ అసొసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్