శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

76చూసినవారు
శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న వెంకన్నను 77,332 మంది భక్తులు దర్శించుకోగా, 30,540 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.38 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you