గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి

429811చూసినవారు
గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాద‌క‌ర సంఘ‌ట‌న ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫిరోజాబాద్ న‌గ‌రంలోని హన్స్‌వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. చిన్నారిని వెంటనే ఆస్ప‌త్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్