రూ.376 చెల్లిస్తే నెలకు రూ.5 వేల పెన్షన్

432597చూసినవారు
రూ.376 చెల్లిస్తే నెలకు రూ.5 వేల పెన్షన్
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఈ స్కీమ్ కు 18 ఏళ్ల నుండి 40 ఏళ్లలోపు స్త్రీ, పురుషులు అర్హులు. నెలకు కేవలం రూ. 376 చొప్పున చెల్లిస్తే వారికి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కేంద్రం ప్రభుత్వం నెలకు రూ.5 వేలు చొప్పున పెన్షన్‌ను అందిస్తుంది. స‌మీపంలోని బ్యాంకుకు వెళ్లి అక్కడ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయగలరు.

సంబంధిత పోస్ట్