రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు

24592చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరికి గాయాలు
జన్నారం మండల కేంద్ర శివారులోని డీర్ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం. డీర్ పార్క్ వద్ద శనివారం మధ్యాహ్నం బొలెరో వాహనం, బైక్ కొన్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మృతుని, క్షతగాత్రుని వివరాలు, ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని వారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్