రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరో మోసం: KTR

62చూసినవారు
రుణమాఫీ పేరిట రేవంత్ సర్కార్ మరో మోసం: KTR
రైతుబంధు కింద ఇవ్వాల్సిన నిధుల నుంచి రేవంత్ సర్కార్ రూ.7వేల కోట్లు రుణమాఫీకి దారి మళ్లించిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రుణమాఫీ పేరుతో మరోసారి రైతులను మోసం చేస్తోదని ఫైర్ అయ్యారు. 40 లక్షల మందికిపైగా రుణాలు తీసుకుంటే 11 లక్షల మందినే ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని, అర్హులకు రైతు బంధు ఇవ్వాలని X వేదికగా డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you