తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ మరో హెచ్చరిక

58చూసినవారు
తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ మరో హెచ్చరిక
తుంగభద్ర డ్యామ్‌పై నిపుణుల కమిటీ మరో హెచ్చరిక జారీ చేసింది. తుంగభద్ర డ్యామ్ 22వ గేటు దిగువన భారీ గొయ్యి ఏర్పడిందని నిపుణుల కమిటీ బాంబు పేల్చింది. గొయ్యి వల్ల డ్యామ్ పునాదులకు ప్రమాదమని హెచ్చరించింది. డ్యామ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు సరస్సులోకి నీటి కోసం ఏర్పాటు చేసిన తూముల నుంచి లీకేజీ కావడంతో డ్యామ్‌కు ప్రమాదం ఉండొచ్చని సూచించింది. ఇటీవలే డ్యామ్ గేట్లు మార్చాల్సిందేనని కమిటీ చెప్పిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్