ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెడతా: చంద్రబాబు (వీడియో)

65చూసినవారు
ఉండవల్లి నివాసం వద్ద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ 'కౌరవ సభని, గౌరవ సభ చేసిన తరువాతే అసెంబ్లీకి వస్తానని,ఆ రోజు నేను అసెంబ్లీలో శపధం చేసి బయటకు వచ్చాను..ఈ రోజు నాకు సహకరించి, నన్ను గౌరవించి సియంగా అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెడతాను. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఆ స్థాయి విక్టరీని సాధించాం.' అని అన్నారు.