టాయ్ ట్రైన్ బోల్తా.. బాలుడు మృతి (వీడియో)

80చూసినవారు
పంజాబ్‌లోని చండీగఢ్ నగరంలో జూన్ 22న షాకింగ్ ఘటన జరిగింది. ఎలాంటే మాల్‌లో కొందరు చిన్నారులు ఉత్సాహంగా టాయ్ ట్రైన్ ఎక్కారు. వారిలో షాబాజ్ అనే 11 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. టాయ్ ట్రైన్ మలుపు తిరిగే సమయంలో ఆ బాలుడు తల బయటకు పెట్టి, ఒక వైపుకు వంగాడు. దీంతో టాయ్ ట్రైన్ బోల్తా పడింది. సంఘటనా స్థలంలోనే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు టాయ్ ట్రైన్‌ను సీజ్ చేసి ఆపరేటర్‌పై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :