‘544’తో ఇదే చివరి లోక్‌సభ?

65చూసినవారు
‘544’తో ఇదే చివరి లోక్‌సభ?
నేడు 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 544 మంది ఎంపీలతో కొలువుదీరిన ఈ సభ చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి అందుకు అనుగుణంగా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచే ఛాన్స్ ఉంది. సో, అప్పుడు కొత్త సంఖ్యతో సభ జరగాల్సి ఉంటుంది.

సంబంధిత పోస్ట్