దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లు

80చూసినవారు
దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైళ్లు
దేశంలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుల్లెట్‌ రైల్‌ కారిడార్లను విస్తరించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టనుంది’అని పేర్కొన్నారు. ఇప్పటికే అహ్మదాబాద్‌-ముంబయి హైస్పీడ్‌ రైలు వ్యవస్థ పనులు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్