మళ్లీ పెరిగిన చికెన్ ధర

79చూసినవారు
మళ్లీ పెరిగిన చికెన్ ధర
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధర మళ్లీ పెరుగుతోంది. ఈ నెల ప్రారంభంలో కేజీ చికెన్ స్కిన్‌లెస్ ధర రూ.160-180 మధ్య పలికింది. రెండు వారాల కిందట ఆ ధర రూ.200 దాటింది. గత వారం మళ్లీ రూ.236కు చేరింది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.243గా ఉంది. రానున్న రోజుల్లో చికెన్ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. దసరా పండుగ వేళ ధరలు మరింత పెరుగుతాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్