మెట్రోలో గొడవ.. వ్యక్తిపై ఇద్దరు యువకుల దాడి (వీడియో)

79చూసినవారు
ఢిల్లీ మెట్రో తరచూ ఏదో ఒక ఘటనతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇద్దరు యువకులు ఓ వ్యక్తిపై దాడి చేసిన షాకింగ్‌ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రకారం ఇద్దరు యువకులతో ఓ వ్యక్తికి వాగ్వాదం జరిగింది. దీంతో సదరు ప్రయాణికుడు ఆ కుర్రాళ్లను దుర్భాషలాడారు. దీంతో సహనం కోల్పోయిన ఆ యువకులు ఆ వ్యక్తిని పలుమార్లు చెంప దెబ్బకొట్టారు. తోటి ప్రయాణికులు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్