తుఫాను బీభత్సం.. 23 మంది మృతి

81చూసినవారు
తుఫాను బీభత్సం.. 23 మంది మృతి
ఉత్తర ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వరదల కారణంగా వందలాది కార్లు కొట్టుకుపోయాయి. కొంత మంది ఇళ్లు మునిగిపోవడంతో పై కప్పులపై సహాయం కోసం నిరీక్షిస్తోన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం మూసివేసింది.