సరయూ నదీ తీరాన దీపోత్సవం (వీడియో)

4240చూసినవారు
అయోధ్య రామమందిరంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో సరయూ నదీ తీరాన దీపోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించి తమ భక్తిప్రవుత్తులను చాటుకున్నారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. దీపోత్సవం ఆద్యాంతం చూపరులను ఆకట్టుకుంది.