సిట్ దూకుడు.. నేడు తిరుమలలో విచారణ

55చూసినవారు
సిట్ దూకుడు.. నేడు తిరుమలలో విచారణ
తిరుమల లడ్డూ వివాదంపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే సిట్ బృందం ప్రస్తుతం దూకుడు పెంచింది. తిరుమలలో శనివారం విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలత ఏఆర్ డెయిరీ సంస్థపై నమోదు చేసిన కేసును విచారించనుంది. ఇప్పటికే ఏపీ డీజీపీ తిరుమలరావుతో సిట్ టీమ్ సమావేశమై చర్చించింది. త్వరగా విచారణ పూర్తి చేసి సీఎం చంద్రబాబుకు నివేదిక అందించనుంది.

సంబంధిత పోస్ట్