వివాహానికి ముందునుంచే వరకట్న వేధింపులు

3423చూసినవారు
వివాహానికి ముందునుంచే వరకట్న వేధింపులు
నిశ్చితార్థం జరిగిన మరుసటి నుంచి వరకట్న వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై బంజారాహిల్స్ పీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. గతేడాది మార్చి 1న గ్రాండ్ గా రోహిత్‌ డేవిడ్‌ పాల్‌కు ఓ యువతితో నిశ్చితార్థం అయింది.అప్పటినుంచి యువతి తల్లిదండ్రులు రోహిత్‌, అతని తల్లి అనితను వివాహం అడిగేవారు. చివరికి రూ.2కోట్లు కట్నం ఇస్తేనే వివాహం చేసుకుంటానని అనడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్