బీజేపీ-కాంగ్రెస్‌లకు ఈసీ నోటీసులు జారీ

70చూసినవారు
బీజేపీ-కాంగ్రెస్‌లకు ఈసీ నోటీసులు జారీ
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు ఇరు పక్షాల నుండి సమాధానం కోరింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్‌ తెలిపింది.