రెండు అణుబాంబుల్ని తట్టుకుని బతికిన ఏకైక వ్యక్తి

52చూసినవారు
రెండు అణుబాంబుల్ని తట్టుకుని బతికిన ఏకైక వ్యక్తి
జపాన్‌పై అమెరికా వేసిన రెండు అణుబాంబుల్ని తట్టుకుని సుదీర్ఘకాలం జీవించిన ప్రపంచంలోని ఏకైక వ్యక్తిగా త్సుటోము యమగుచి నిలిచారు. హిరోషిమాపై తొలిబాంబు పడే రోజు బాంబు పేలడాన్ని ముందుగానే చూసి డ్రైనేజీలో దూకారు. అయినా సరే ఒళ్లంతా కాలిపోయింది. అక్కడి నుంచి బయటపడి తన స్వస్థలమైన నాగసాకిలో ఆస్పత్రిలో చేరారు. 2 రోజులకు అక్కడా బాంబు దాడి జరిగింది. అదృష్టం కొద్దీ మళ్లీ బతికారు. కాగా యమగుచి 2010లో క్యాన్సర్‌తో చనిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్