భారతీయ సినిమాలో మొదటి మైలురాయి

84చూసినవారు
భారతీయ సినిమాలో మొదటి మైలురాయి
'రాజా హరిశ్చంద్ర' సినిమా.. భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రజలు వినోద మాధ్యమాన్ని చూసే విధానాన్ని మార్చేసింది. కాబట్టి రాజా హరిశ్చంద్ర చిత్రం భారతీయ సినిమాగ‌తిని మార్చిందని చెప్ప‌డంలో సందేహం లేదు. ఈ సినిమా వాణిజ్యపరంగా విజయం సాధించి, భారతీయ చలనచిత్ర పరిశ్రమ సామర్థ్యాన్ని నిరూపించింది. దీంతో పాటుగా భారతీయ ప్రజలకు సినిమాలు అవసరమని, వారు కూడా సినిమాలకు డబ్బు ఖర్చు చేయగలరని నిరూపితమైంది.