Top 10 viral news 🔥

వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా
వికారాబాద్ జీల్లా పరిగిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ బస్సు ప్రమాదంలో 30 మందికి పైగా గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బస్సు పరిగి నుంచి షాద్ నగర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.