సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. 'అధికారంలోకి రాగానే రూ. 500బోనస్ ఇచ్చి వడ్లు కొంటానన్నారు. బోనస్ ఇచ్చి వానకాలం వడ్లు కొన్నారా..? ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి. మక్కలకు, వడ్లకు 500 బోనస్ ఇస్తానన్న రేవంత్ ఎక్కడికి పోయాడు.' అని హరీష్ ప్రశ్నించారు.