కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

59చూసినవారు
కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో BRS ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణను ఢిల్లీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో కవిత సవాల్ చేసింది.