హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదే: మాధవీ లత

528చూసినవారు
హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదే: మాధవీ లత
హైదరాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆ పార్టీ అభ్యర్థి మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ఫలితం కోసం ఉత్సాహంగా ఎదురుచుస్తున్నా. దేశ ప్రజలంతా నరేంద్రమోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారు. దేంశ ప్రజలంతా ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బీజేపీ ఓట్లు వేశారు. తాము హైదరాబాద్ సీటును గెలుచుకోవడంతో పాటు దేశంలో మోడీ 3.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం' అన్నారు.