మాదిగలను సీఎం రేవంత్ అవమానిస్తున్నారు: మందకృష్ణ

84చూసినవారు
మాదిగలకు ఈ ఎన్నికల్లో ప్రాతినిధ్యం ఇవ్వకుండా. మాదిగ జాతిని సీఎం రేవంత్ రెడ్డి అవమానిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వకుండా. మాలలకు ఇచ్చారన్నారు. సీఎంకు ఎందుకు అంత వివక్షత అని సోమవారం ప్రశ్నించారు. ఎస్సీలో 70 శాతం ఉన్న మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మాలలకు ఇవ్వడం ఏమిటని నిలదీశారు.