కట్ట మైసమ్మ ఆలయానికి ఎమ్మెల్యే పద్మారావు గాడ్ వ్యక్తిగత విరాళాలు

55చూసినవారు
కట్ట మైసమ్మ ఆలయానికి ఎమ్మెల్యే పద్మారావు గాడ్ వ్యక్తిగత విరాళాలు
బోనాలు పండుగను పురస్కరించుకొని చిలకలగూడలోని చారిత్రాత్మక కట్టమైసమ్మ దేవాలయానికి సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తన వ్యక్తిగత విరాళాన్ని అందించాలని నిర్ణయించారు. ఆలయంలో పంచరంగులకు కనీసం రూ.ఏడు లక్షల నిధులు ఖర్చవుతాయని ఆలయం అధికారులు అంచనా వేశారు. పంచ రంగుల ఖర్చు కింద రూ.ఏడు లక్షల డబ్బులను తన వ్యక్తిగత విరాళంగా పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్