కాంగ్రెస్ బొగ్గు స్కామ్ చేస్తే.. మేము ఉత్పత్తి చేశాం: మోదీ

81చూసినవారు
కాంగ్రెస్ బొగ్గు స్కామ్ చేస్తే.. మేము ఉత్పత్తి చేశాం: మోదీ
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మాట్లాడారు. కాంగ్రెస్ వివక్షలోనే కూర్చోవాలని ప్రజలు తీర్పునిచ్చారు. మూడు సార్లు కాంగ్రెస్ కేవలం 100 సీట్లకే పరిమితమైంది. NDA ను ఓడించాలని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు. చిల్లర రాజకీయాలతో దేశం ముందుకు నడవడం అసాధ్యం. కాంగ్రెస్ బొగ్గు స్కామ్ చేస్తే.. మేము ఉత్పత్తి చేశామని ప్రధాని మోదీ వివక్ష నేతలపై మండిపడ్డారు.