ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు

62చూసినవారు
ఇళ్లపై పెట్టుబడులు మూడింతలు
ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో గృహాల విభాగంలో పెట్టుబడులు మూడు రెట్లకు పైగా పెరిగి రూ. 5,743 కోట్లకు చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ తాజా నివేదికలో వెల్లడించింది. 2024 మొదటి త్రైమాసికంలో స్థిరాస్తి రంగంలోకి మొత్తం రూ.9,124 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం పెట్టుబడుల్లో గృహ విభాగం వాటా ఏడాది వ్యవధిలో రూ.1,735 కోట్ల నుంచి రూ.5,743 కోట్లకు పెరిగింది.

ట్యాగ్స్ :