ఏపీలో బుధవారం నుంచి పె
న్షన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఆధార్ లింక్ అయిన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ
ద్వారా సచివాలయ సిబ్బంది పెన్షన్ డబ్బుల
ు జమ చచేస్తున్నారు. బ్యాంక్ ఖాతా లేని వారు, వితంతువులు, వృద్ధులు, మంచానికే పరిమితమైన వారికి ఇంటి వద్
దే పెన్షన్ పంపిణీ చేస్త
ున్నారు.