రేషన్ పంపిణీపై కీలక అప్‌డేట్

38055చూసినవారు
రేషన్ పంపిణీపై కీలక అప్‌డేట్
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వం శుభవార్తను వినిపించింది. ఎప్పటిలానే ఎండీయూ వాహనాల ద్వారా సరకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. ఈరోజు ఉదయం ఏడుగంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. గోధుమపిండి, పంచదార, ఐరన్, విటమిన్ బీ 12 పోషక విలువలతో కూడిన బియ్యం ఇంటివద్దకే రానున్నాయి. రేషన్ కార్డు దారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్