ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ

32633చూసినవారు
ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ పై 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తించనుంది. డిస్కౌంట్ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్