గోదావరి నదీతీర గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు

74చూసినవారు
గోదావరి నదీతీర గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు
ధర్మపురి మండలంలోని గోదావరి నదితీర గ్రామాల్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. తాగునీటి పథకాల్లోని బావుల్లో, గోదావరి నదిలో నీటిమట్టం అడుగంటిపోవడం, భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడంతో నీటి ఎద్దడి పెరుగుతోంది. ప్రధానంగా ఆరెపల్లి, దొంతాపూర్, మగ్గిడి, ఎడపల్లి, జైన, ధర్మపురిలో కొన్ని ప్రాంతాల్లో నీటి కటకట ప్రారంభమైంది. ఆయా పంచాయతీలు ట్యాంకర్ల ద్వారా కొద్దిపాటి నీటిని సరఫరా చేస్తున్నారు.