ధర్మపురి మండలంలోని గోదావరి నదితీర గ్రామాల్లో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. తాగునీటి పథకాల్
లోని బావుల్లో, గోదావరి నదిలో నీటిమట్
టం అడుగంటిపోవడం, భగీరథ నీరు అంతంత మాత్రంగానే సరఫరా అవుతుండడ
ంతో నీటి ఎద్దడి పెరుగుతోంది. ప్రధానంగా ఆరె
పల్లి, దొంతాపూర్, మగ్గిడి,
ఎడపల్లి, జైన, ధర్మపురిలో కొన్ని ప్రాంతాల్లో నీటి కటకట ప్రారంభమైంది. ఆ
యా పంచాయతీలు ట్యాంకర్ల ద్వారా కొద్దిపాటి నీటిని సరఫరా చేస్తున్నారు.