సిగ్నల్ జంప్ చేసి.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు (వీడియో)

239142చూసినవారు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ ఎంతగా అవగాహన కల్పించినా కొంతమంది ఇష్టారీతిన వ్యవహరించి ప్రమాదాలు కొనితెచ్చుకుంటారు. తాజాగా ఇలాంటి వీడియో బయటికి వచ్చింది. మహారాష్ట్రలోని సత్వార జిల్లాలో రెడ్ సిగ్నల్ పడటంతో వద్ద వాహనాలు అన్ని ఆగి ఉండగా, చంద్రశేఖర్ అనే వ్యక్తి సిగ్నల్ జంప్ చేసేందుకు యత్నించాడు. అదేసమయంలో వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టడంతో స్పాట్ లోనే మృతిచెందాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

సంబంధిత పోస్ట్