మల్యాల మండలం కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా మల్యాల మండల కేంద్రంలోని పవర్ బాయ్స్ యువత కొత్తపేట ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండలంలో దీపారాధన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏళ్ల నుంచి గణనాథుడిని ప్రతిష్టిస్తున్నామని తెలిపారు.