సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

1543చూసినవారు
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
పాలకుర్తి మండల కేంద్రంలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను శుక్రవారం గ్రామ సర్పంచ్ దుర్గం జగన్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా డి. ఎం. ఎఫ్. టి నిధుల ద్వారా 15 లక్షల రూపాయలతో రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాదాసు సతీష్, మాదాస్ అరవింద్, చిప్ప రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్