సరస్వతి దేవి విగ్రహ ఆవిష్కరించిన మండల విద్యాశాఖ అధికారి

62చూసినవారు
సింగరేణి మండలం గాంధీనగర్ జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో గురువారం సర్వసతి దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా మండల విద్యాశాఖ అధికారి డి జయరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విగ్రహ దాతలు రాహుల్ సుష్మలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శారద ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్