అసెంబ్లీలో అడుగు పెట్టనున్న నూతన ఎమ్మెల్యేలు

1095చూసినవారు
అసెంబ్లీలో అడుగు పెట్టనున్న నూతన ఎమ్మెల్యేలు
గురువారం తొలిసారిగా కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రెండవ శాసనసభ సమావేశాలు సందర్భంగా అసెంబ్లీలో అడుగు పెడుతున్నందున పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను కలిసిన వారిలో నియోజకవర్గoలోని నడిగూడెం మండలం నడిగూడెం గ్రామానికి చెందిన చల్లా సతీష్ ఉన్నారు.

ట్యాగ్స్ :