Mar 20, 2025, 15:03 IST/
ఏప్రిల్ 1 నుంచి వీరికి ఫోన్పే, గూగుల్ పే పనిచేయదు
Mar 20, 2025, 15:03 IST
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్లు చాలా కాలంగా ఇన్యాక్టివ్గా ఉంటే వాటిని బ్యాంక్ ఖాతాల నుంచి తొలగించనున్నారు. ఈ క్రమంలో ఆ నెంబర్లకు ఏప్రిల్ 1, 2025 నుంచి ఫోన్పే,పేటీఎం, గూగుల్ పే సేవలు నిలిపేయనున్నట్లు తెలిపింది. సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు NPCI పేర్కొంది.