'నీట్ లో మెరిశాడు.. సహాయం కోసం ఎదురు చూపు'

57చూసినవారు
'నీట్ లో మెరిశాడు.. సహాయం కోసం ఎదురు చూపు'
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని 15వ వార్డ్ చిన్నదర్పల్లికి చెందిన జే. వేంకటేష్ s/o J. గోవిందు మట్టిలో మాణిక్యంలా కష్టపడి నీట్లో ఎంబిబిఎస్ సీటు సాధించాడు. వచ్చిన ఎంబిబిఎస్ సీటుకు సంవత్సరానికి రూ 2 లక్షలు కట్టవలసి ఉంది. గతంలో తమ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో, తమకు ఉన్న కొంత భూమిని చదువు కోసం అమ్మడం కూడా జరిగింది. కాగా ఆర్థిక సహాయం అందించే దాతల కోసం ఎదురు చూస్తున్నారు.