ఏటీఎం దొంగతనం... రూ. 15 లక్షలు మాయం

59చూసినవారు
ఏటీఎం దొంగతనం... రూ. 15 లక్షలు మాయం
వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్బిఐ ఏటిఎంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనంకు పాల్పడ్డారు. గ్యాస్ కట్టర్ తో కట్ చేసి ఏటీఎం బాక్స్, సీసీ కెమెరా బాక్స్ పగలకొట్టి, ఏటిఎంలోని రూ. 15 లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. శనివారం డిఎస్పి వెంకటేశ్వర్లు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్