అక్టోబర్ 12 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.7,500?

68చూసినవారు
అక్టోబర్ 12 నుంచి రైతుల అకౌంట్లోకి రూ.7,500?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రైతు భరోసా' పంపిణీకి సిద్ధమవుతోంది. అక్టోబర్ 12 నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ విడుదల ఉత్తర్వులను ఆర్థిక శాఖకు పంపినట్లు తెలుస్తోంది. రుణమాఫీపై ఇప్పటికే రూ.21 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం తాజాగా రైతు బీమా కోసం దాదాపు రూ.6,500 కోట్లు అవసరమవుతుందని అంచనా వేస్తోంది.

సంబంధిత పోస్ట్