ఏడుకొండలవాడా! క్షమించు..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా: పవన్ కళ్యాణ్

66చూసినవారు
ఏడుకొండలవాడా! క్షమించు..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తా: పవన్ కళ్యాణ్
"ఏడుకొండలవాడా! క్షమించు..11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపడతా" అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ సంచలన పోస్ట్ చేశారు. "లడ్డూ ప్రసాదం జంతు అవశేషాలతో మాలిన్యమైంది. లడ్డూ ప్రసాదంపై వస్తున్న వార్తలు తెలిసిన క్షణం నా మనసు వికలమైంది. 22 సెప్టెంబర్ 2024 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజులపాటు దీక్ష చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాను." అని తన ఎక్స్ ఖాతాలో పవన్ పోస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్