బయటపడిన మల్లారెడ్డి భూ బాగోతం

68చూసినవారు
బయటపడిన మల్లారెడ్డి భూ బాగోతం
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భూ కబ్జా బయటపడింది. హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలోని సర్వే నంబర్ 82లోని భూమి వివాదం నేపథ్యంలో అధికారులు భూ సర్వే నిర్వహించారు. డాక్యుమెంట్ ప్రకారం ఎకరం 29 గుంటల భూమి మాత్రమే ఆయన పేరుతో ఉంది. అయితే మిగతా 33 గుంటలు కబ్జా చేశారని అధికారులు గుర్తించారు. సర్వే రిపోర్టును కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు.

ట్యాగ్స్ :