ఢిల్లీ నుంచి మేఘాలయను పాలిస్తున్నారు: రాహుల్ గాంధీ

52చూసినవారు
ఢిల్లీ నుంచి మేఘాలయను పాలిస్తున్నారు: రాహుల్ గాంధీ
మేఘాలయను రాష్ట్రం నుంచి కాకుండా ఢిల్లీ నుంచి పరిపాలిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం నుంచి మేఘాలయలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రిభోయ్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. మేఘాలయలో గత ప్రభుత్వం అత్యంత అవినీతిమయమైందని చెప్పిన కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల అనంతరం తిరిగి అదే భాగమయ్యారని ఎద్దేవా చేశారు.