మెట్రోను గుడిలా మార్చేశారు (VIDEO)

67చూసినవారు
దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ముంబైలోనూ ఈ వేడుకల సందడి కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ముంబై మెట్రోలో యువతీయువకులు సంప్రదాయ దుస్తులు ధరించి భక్తిపాటలు పాడుతూ సందడిగా గడిపారు. ఇది నవరాత్రుల్లో జరగ్గా తాజాగా బయటకొచ్చింది. వారంతా ‘జైశ్రీరామ్’ అంటూ నినదిస్తూ మెట్రోని గుడిలా మార్చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్