ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన

61చూసినవారు
ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి కీలక ప్రకటన
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రవాణా శాఖ మంత్రి రాం ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక, తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. కొంచెం ఆలస్యమైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తాం అన్నారు. జగన్ హయాంలో మంత్రుల మాదిరి మేం గంగిరెద్దులా పనిచేయం అని తేల్చి చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని విశాఖ నుంచి ప్రారంభిస్తామని తెలిపారు.

ట్యాగ్స్ :