వార్నింగ్ ఇచ్చిన NCERT

50చూసినవారు
వార్నింగ్ ఇచ్చిన NCERT
ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠ్యపుస్తకాలను అనధికారికంగా ముద్రించినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని NCERT హెచ్చరించింది. 'కొన్ని సంస్థలు మా అనుమతి లేకుండా NCERT వెబ్సైట్ నుంచి పుస్తకాలను డౌన్లోడ్ చేసి సొంతంగా ముద్రిస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదు. ఎక్కడైనా ఈ కాపీని గుర్తిస్తే ప్రజలు మాకు సమాచారం ఇవ్వండి. 1957 కాపీరైట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం' అని పేర్కొంది.

ట్యాగ్స్ :