నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి

53చూసినవారు
నాలుగు స్థానాల్లో పోటీకి సిద్ధమైన ఎన్‌సిపి
మహారాష్ట్రలోని ఎన్డీయే మిత్రపక్షాలైన ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు కుదిరింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్, శివసేన నేత ఏక్నాథ్ షిండే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు. అజిత్ పవార్ వర్గం నాలుగు స్థానాల్లో, మరో మిత్రపక్షం ఏక్నాథ్ షిండే (శివసేన) గ్రూపు 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్