నరేంద్ర మోడీని మరో సారి ప్రధాని చేద్దాం
నరేంద్ర మోడీని మరోసారి ప్రధానిని చేద్దామని ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బుధవారం ముధోల్ తో పాటు వివిధ గ్రామాల్లో అభ్యర్థి నగేష్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఉపాధి కూలీల దగ్గరికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మోడీ నేతత్వంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందినన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మళ్లీ బిజెపి ప్రభుత్వం రావాలని అన్నారు.