బాసర: అమ్మవారిని దర్శించుకున్న సినీనటుడు తనికెళ్ల భరణి

84చూసినవారు
ప్రముఖ సినీ నటుడుతనికెళ్ల భరణి ఆదివారం నిర్మల్ జిల్లా బాసర శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి వద్ద వారి మనవడికి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలను నిర్వహించి, ఆశీర్వాదాలు ప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్